Tag #must be developed #into an investment destination #CS

పెట్టుబడుల‌ గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి

– పరిశ్రమల శాఖ అధికారులకు సీఎస్ సంజయ్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10: రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పరిశ్రమల శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట్రంలో చేపడుతున్న కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై   పరిశ్రమలు, వాణిజ్య…