అన్నం పెట్టిన యజమానురాలి హత్య

– ఆపై అత్యాచారం – నిందితుడికి బెయిల్ నిరాకరణ – ఏపీ హైకోర్టులో కీలక కేసు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 19: అన్నం పెట్టిన యజమాని భార్యపై అత్యాచారయత్నం బెడిసికొట్టడంతో ఆమెను హతమార్చి ఆపై మృతదేహంపై లైంగికవాంఛను తీర్చుకున్న (నెక్రోఫిలియా) మృగం వైనమిది. ఈ కిరాతక నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి…
