టెన్త్ ఫలితాల్లో ములుగు అగ్రస్థానం

– మంత్రి సీతక్క హర్షం – జిల్లా యంత్రాంగానికి, టీచర్లకు, విద్యార్థులకు అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు.…
