వెయ్యి రోజుల పాలనలో సంస్కరణల జోరు

– ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో ముందుకు – బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం హుస్నాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంస్కరణ కార్యక్రమాలు చేపడుతున్నామని బీసీ, రవాణా శాఖల…
