స్మార్ట్ రేషన్ కార్డులపై మోదీ ఫొటో పెట్టాలి

– అన్ని సరుకులను ప్రజలకు ఇవ్వాలి – బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ న్యూదిల్లీ, ఆగస్టు 14: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఫొటో కచ్చితంగా పెట్టాల్సిందేనని డిమాండ్…
