ట్రంప్ చెబితే మోదీ ఇజ్రాయెల్ వెళ్లారు
– కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెన్నై, ఏప్రిల్ 20 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే ప్రధాని మోదీ ప్రవ ర్తిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తమిళనాడులోని తూత్తుకుడి లో జరిగిన ఎన్నికల సభలో ఆయన మా ట్లాడుతూ.. ట్రంప్ ఆదేశాల ప్రకారమే మోదీ ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లినట్లు తెలిపారు.…
