9న ప్రధాని మోదీ పర్యటన

– రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో వచ్చే నెల 9వ తేదీన పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారని తెలుస్తోంది.…
