ట్రంప్ దృష్టిలో అగ్రస్థానంలో మోదీ

– అమెరికా రాయబారి ఆసక్తికర వ్యాఖ్యలు న్యూదిల్లీ, సెప్టెంబర్ 4 : జీ-20 సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వెళ్లనున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోదీని కలవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగానో కోరుకుంటున్నారని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు.…
