Tag #modern-technology #should be received #Senior Juournalists

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

– చర్చా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : నేటి డిజిటల్ యుగంలో జర్నలిజం రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో మీడియా వృత్తిదారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నాంపల్లిలోని మీడియా అకాడమీ భవనంలో…