మహిళా అధికారులకు మంత్రుల వేధింపులు

– వారిని తక్షణం తొలగించండి – అర్థరాత్రిళ్లు వారిని పిలిపించుకోవడం ఏమిటి? – కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి కరీంనగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: మహిళా అధికారులను కాంగ్రెస్ మంత్రులు వేధిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటికి పిలిచి వార్నింగ్లు ఇస్తున్నారని విమర్శించారు. అర్థరాత్రి మహిళా అధికారులను…
