మహిళా క్రీడల అభివృద్ధికి ముఖ్యమైన ముందడుగు

– క్రీడల శాఖ మంత్రి శ్రీహరి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: హెచఎస్ బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ను క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడుతూ రగ్బీ ఆట కోసం ఇక్కడికి విచ్చేసిన ఆటగాళ్లకు, కోచ్లకు, అధికారులకు, ఫ్రాంచైజీ యజమానులకు, భాగస్వాములకు, అభిమానులకు అభినందనలు…
