Tag Minister Uttam #to visit Karnataka #tomorrow

రేపు కర్ణాటకకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్

– తుంగభద్ర జ‌లాల‌పై ఏపీ, తెలంగాణ సీఎంల కీలక భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితోపాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉ త్తమ్ కుమార్ రెడ్డి కర్ణాటకలో గురువారం పర్యటించనున్నారు. హోస్పేట వద్ద ఉన్న ప్రముఖ అంతర్రాష్ట్ర ప్రాజెక్టు తుంగభద్ర జలాశయానికి నూతనంగా ఏర్పాటు చేసిన క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి…