Tag #Minister Tummala #visits #Bhadradri Temple

భద్రగిరి రామయ్యను దర్శించుకున్న తుమ్మల

– ఆలయ అభివృద్దికి ప్రత్యేక చొరవ భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, మే 14 : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ప్రత్యేక స్వాగతం పలికారు. శ్రీ సీతారామచంద్ర స్వామికి మంత్రి ప్రత్యేక పూజలు…