ఖర్గేను పరామర్శించిన మంత్రి శ్రీధర్బాబు

– త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష బెంగళూరు, అక్టోబర్ 7: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మంగళవారం బెంగళూరులో పరామర్శించారు. ఇటీవల పేస్మేకర్ ఇంప్లాంటేషన్ చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని…
