‘కళావేదిక’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు స్మారకార్థం కళావేదిక సాంస్కృతిక సంస్థ రూపొందించిన ప్రత్యేక సావనీర్ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు. శ్రీపాదరావు మిత్రుడైన ఆర్.వి.రమణమూర్తి 1960వ దశకంలో కళావేదికను స్థాపించారు. అప్పటి నుంచి నిరంతరాయంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్న…
