Tag #Minister Sridhababu #attends Delhi Public Schoolfunction #Nacharam

విద్యార్థులపైనే దేశ‌ భ‌విష్య‌త్తు ఆధారం

– విద్య‌తో ఏదైనా సాధించ‌వ‌చ్చు – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుందని ఐటీ పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం  నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో…

You cannot copy content of this page