Tag minister sreedhar reddy

ప్రపంచ ఫార్మా బ్రాండ్‌గా హైదరాబాద్‌

ఫార్మా రంగంలో పెట్టుబడులకు స్వర్గధామంలా చేస్తాం.. ‌జీనోమ్‌ ‌వ్యాలీలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌16: ‌ హైదరాబాద్ ‌న‌గ‌రాన్ని ప్రపంచంలోనే ఒక ఫార్మా కంపెనీల బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్ల‌డించారు. జీనోమ్‌ ‌వ్యాలీలోని పరిశ్రమల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 30, 40…