నెలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: నెలవారీగా లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. తన శాఖలకు చెందిన అధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా జరుగుతున్న పనుల పురోగతిని, అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలను, హామ్ విధానంలో…
