భక్తులకు ఇబ్బంది లేకుండా పక్కా ఏర్పాట్లు

రాజకీయాలకతీతంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి పొన్నం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: చరిత్రాత్మకమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకతీతంగా అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా నగర ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. నగరంలో ఎంతో వైభవంగా జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర…
