మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లోకి జడ్పి చైర్మన్ కంచర్ల

కొత్తగూడెం: భద్రాద్రికొత్త గూడెం జిల్లా ఇంచార్జ్ జడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీరం పుచ్చుకొనున్నారు. తెలంగాణ ఉద్యకారునిగా పెరున్న కంచర్ల పొంగులేటి ప్రధాన అనుచరులలో ఒకరుగా ముద్రపడిన నేత. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావించింది మొదలు కొత్తగూడెం నియోజకవర్గం నుండి గులాబీ పార్టీలోనే ఉన్నారు. కానీ సరైన…



