Tag #Minister Ponguleti #meeting #8district collectors

పథకాల ఫలితాలు గుడిసె వరకు చేరాలి

– ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి అమలుకు కలెక్టర్లే మార్గదర్శకులు – 8 జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ మంత్రి పొంగులేటి సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం దార్శనికతతో తీసుకొచ్చిన భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసి వాటి ఫలితాలు పేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని…