మహాన్యూస్ ఛానల్పై దాడి అమానుషం

వెనుక ఎంతపెద్దవారున్నా చర్యలు తప్పవు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: మహాన్యూస్ ఛానల్ కార్యాలయంపై బీఆర్ఎస్ మూకల దాడిని ంవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండిరచారు. ఇది అమానుష చర్య అని పేర్కొన్నారు. మీడియా సంస్ధల కార్యాలయాలపై భౌతిక దాడులకు పాల్పడడం,…
