Tag #Minister Duddilla #condolence #ex-MLAS Lakshmareddy death

కొండా లక్ష్మారెడ్డి మృతి పార్టీకి తీరని లోటు

– మంత్రి దుద్దిళ్ల సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కొండా లక్ష్మారెడ్డి మృతి పట్ల ఐటీ, పరిశ్రవపులు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో పలు హోదాల్లో పనిచేశారని, రెండు పర్యాయాలు హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో…