హాస్పిటళ్ల నిర్మాణంపై దిశానిర్దేశం

వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 5: సనత్నగర్, అల్వాల్, కొత్తపేట టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం సమీక్షించారు. ఈ ఏడాది చివరికల్లా హాస్పిటళ్లను ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించిన నేపథ్యంలో పనుల పురోగతిపై మంత్రి…
