Tag #MIM #intimidating BLOs #Ramachandar Rao

బిఎల్‌వోలను బెదిరిస్తున్న ఎంఐఎం

– సిఈవోకు ఫిర్యాదు చేసిన  బీజేపీ నేతలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 7:  సర్‌ ‌పక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఈవోను  బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు కోరారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఆ పార్టీ బృందం కలిసింది. ఈ సందర్భంగా సర్‌ ‌విషయంలో ఎంఐఎం పార్టీ వ్యవహరిస్తున్న తీరు…