Tag #Merge #those five villages #in Telangana #Kavita plea #to Chandrababu

ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి

– కలిపేంతవరకు పోరాటం ఆగదు – ప్రజల సమస్యలు అర్ధం చేసుకోవడానికి ‘జనం ‌బాట’ – జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ‌రాష్ట్ర విభజన తర్వాత ముంపునకు సంబంధం లేకపోయినా ప్రత్యేక ఆర్డినెన్స్ ‌తో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐదు పంచాయతీలు ఎట్టపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం…