మోదీని కలిసి తెలంగాణ హక్కులు అడగాలి

-కేంద్ర నిధులు, ప్రాజెక్టులపై ప్రశ్నించాలి – బీజేపీకి మంత్రి పొన్నం డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : రాష్ట్రంలో బీజేపీ నేతలు తమ పార్టీలోని అంతర్గత విభేదాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్లో కూర్చొని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం…
