ఆధునికత, సాంకేతికతతో వైద్య సేవలందించాలి

~ గ్రూప్-1 ఆఫీసర్లకు మంత్రి దామోదర ఉద్బోధ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: వైద్య, ఆరోగ్య శాఖలో నియమితులైన గ్రూప్-1 ఆఫీసర్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను సెక్రటేరియట్లో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్య శాఖలో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టమని, అనారోగ్యంతో ఆపదలో…
