సమన్వయంతో మేడారం జాతర ఏర్పాట్లు పూర్తిచేయాలి

– గిరిజన సంక్షేమం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ అధికారులను ఆదేశించారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై సచివాలయంలో…
