ధాన్యం నిల్వ వ్యవస్థ ఆధునికీకరణకు చర్యలు

– 20 ప్రాంతాల్లో ఆధునిక సైలోలు – ప్రస్తుత కొనుగోలు వ్యవస్థ కొనసాగుతుంది – ఎస్హెచ్జీలు, పీఏసీఎస్ల పాత్ర యథాతథం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : రాష్ట్రంలో ధాన్యం నిల్వ వ్యవస్థను మరింత శాస్త్రీయంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని నీటిపారుదల, పౌర…
