గరిష్ఠంగా గోదావరి జలాల వినియోగం

– ఆ ప్రాజెక్టుల్లో ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలి – పరిహారం, పునరావాసం చెల్లింపులు వేగవంతం చేయండి – గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీపై కన్సల్టెన్సీని నియమించండి – నీటిపారుదల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : గోదావరి జలాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎల్లంపల్లితోపాటు…
