చిట్టీల పేరుతో భారీ మోసం
– రూ.2.5కోట్లతో ఉడాయించిన భార్యాభర్తలు – అమీన్ పూర్ డివిజన్ లో ఘటన పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం లోని అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చిట్ఫండ్ మోసం వెలుగుచూసింది. చిట్టీల పేరిట స్థానికుల నుంచి రూ.2.5 కో ట్లకు పైగా వసూలు చేసిన…
