ఆపరేషన్ వికటించి వివాహిత మృతి

– హాస్పిటల్ ఫర్నిచర్ ధ్వంసం – బస్టాండ్ ఎదుట బంధువుల రాస్తారోకో జనగామ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: జనగామ జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రోడ్డులో గల ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ వికటించి రఘునాథపల్లి మండలం నక్కబొక్కల తండాకు చెందిన గుగులోతు మంజుల (28) అనే వివాహిత శనివారం ఉదయం మృతి చెందింది. ఈ ఘటనతో…
