మావోయిస్టులు సాధారణ పౌరుల్లా జీవించాలి

– కర్రెగుట్టల్లో టూరిజం అభివృద్ధి చేపడుతాం -మావోయిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం – రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ – మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమత లొంగుబాటు – రూ.20లక్షల రివార్డు అందజేత – మరో 23మందికి రూ. కోటి 88 లక్షల రివార్డు పంపిణీ – ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు…
