చేపలు తింటే ఆరోగ్య లాభాలు ఎన్నో

– అధికారులు ప్రచారం చేయాలి – చేపల ఉత్పత్తి పెంచాలి – మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: చేపలు తినడం వల్ల జరిగే ఆరోగ్య లాభాలపై విస్తృత ప్రచార ప్రణాళికలు రూపొందించాలని మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.సోమవారం నాడు డా బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో చేపపిల్లల పంపిణీపై 32…
