మహిళకు పని ఇప్పిస్తామని ఘాతుకం
– మెడలో బంగారం లాక్కుని బావిలో తోసేసి పరార్ - నిందితుడి కోసం పోలీసుల గాలింపు కరీంనగర్, ప్రజాతంత్ర, జూలై 2: కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో అమానుషమైన ఘటన వెలుగుచూసింది. పని ఇప్పిస్తానని నమ్మబలికిన ఒక దుండగుడు ఓ మహిళను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె మెడలోని అర తులం బంగారాన్ని…
