నేపాల్ వరదలపై మల్లికార్జున ఖర్గే ఆందోళన

– తక్షణ సాయం అందించాలని మోదీకి లేఖ న్యూదిల్లీ, ఆగస్ట్ 29 : నేపాల్లో సంభవించిన విధ్వంసకర వరదలపై కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు. నేపాల్లో భారీ…
