మల్లన్న సాగర్ లో పసుపు, కుంకుమ వేసి మీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి.

కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : కాంగ్రెస్ నాయకులు మల్లన్న సాగర్ (Mallanna Sagar Reservoir ) లో ఇంత పసుపు కుంకుమ వేసి మీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి అంటూ హరీష్రావు పిలుపునిచ్చారు. ఇంతకాలం కాంగ్రెస్ నేతలు కాలేశ్వరంపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. మాజీ సీఎం…
