సీజనల్ వ్యాధుల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి

– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30: రాష్ట్రంలో ప్రజారోగ్య శాఖ ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం వల్ల సీజనల్ వ్యాధుల కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు డైరెక్టర్ అఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ కుమార్ వెల్లడిరచారు. సీజనల్ వ్యాధులు పూర్తి నియంత్రణలో ఉన్నాయని అధికారులు వైద్య ఆరోగ్య…
