Tag #Major fire accident #in Refinery #Rajasthan

రాజస్థాన్‌ ‌రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం

– రేప‌టి ప్రధాని పర్యటనపై అనుమానం జైపూర్‌, ఏ‌ప్రిల్‌ 20: ‌రాజస్థాన్‌, ‌బలోత్రా జిల్లాలోని పచ్‌పద్ర రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల దుగా ఈ రిఫైనరీ ప్రారంభం కావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఇందులో అగ్నిప్రమాదం జరిగింది. గాల్లో వందల అడుగుల ఎత్తు వరకు నల్లటి…