Tag Mahesh Kumar Goud

దొంగ వోట్లపై రాహుల్‌ ‌రాజీలేని పోరాటం

Mahesh Kumar Goud

గాంధీభవన్‌లో జెండా ఆవిష్కరణలో మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,ఆగస్ట్15: ‌దొంగ వోట్లపై రాహుల్‌ ‌గాంధీ అలుపెరగని పోరాటం చేస్తున్నారని ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు బి. మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌  ‌(MLC Mahesh Kumar Goud) తెలిపారు. సింగిల్‌ ‌బెడ్‌ ‌రూం ఉన్న ఇంట్లో 45 మంది వోటర్లా? అని  విస్మయం వ్యక్తం చేశారు.…

‌మొన్నటి ఎన్నికలు సెమీఫైనలే.. ముందున్న ఫైనల్స్

కలిసికట్టుగా కాంగ్రెస్‌ ‌పార్టీని ముందుకు.. రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం.. వొచ్చే మూడు నాలుగు నెలల్లో బీసీ కులగణన రూ.2 లక్షల రుణమాఫీతో రైతుల కళ్లలో ఆనందం..   మా కార్యకర్తల జోలికివస్తే ఊరుకోం..   గాంధీభవన్‌ ‌కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌బాధ్యతల స్వీకరణ హైదరాబాద్‌,…