భూ పరిపాలనలో మరో ముందడుగు

– ప్రతి మండలానికి లైసెన్స్డ్ సర్వేయర్లు – 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా లైసెన్సుల పంపిణీ – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: గ్రామ రెవెన్యూ వ్యవస్ధ బలోపేతానికి గ్రామ పాలనాధికారు(జీపీవో)లను అందుబాటులోకి తేగా తాజాగా సులభంగా భూ సేవలందేలా ప్రతి మండలానికి నలుగురి నుంచి ఆరుగురు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తూ…
