చరిత్ర సృష్టిద్దాం రండి

– పటేల్ భారత్ చరిత్ర సృష్టించారు – జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ గాంధీనగర్,అక్టోబర్ 31: చరిత్ర రాయడంలో సమయం వృథా చేయకూడదని, దానిని సృష్టించాలని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ విశ్వసించారని, అందుకే ఆయన దేశాన్ని ఏకం చేసి చరిత్ర సృష్టించారని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. గుజరాత్లో ఐక్యతా విగ్రహం వద్ద పటేల్ 150వ జయంతి…
