మెట్రో కోసం అశ్వినీ వైష్ణవ్ను కలుద్దాం

– 22,23 తేదీల్లో దిల్లీలోనే ఉంటానన్న సీఎం – వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేద్దాం – కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20: హైదరాబాద్ మెట్రో రైలు రెండోదశ పొడిగింపు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు.…
