Tag latest news

అచేతనంగా ఖతార్ నుంచి ఇండియాకు… కోమా పేషెంట్ ను అక్కున చేర్చుకున్న రేవంత్ సర్కార్ 

Qatar Patient

 సీఎం రేవంత్ చొరవతో  నిమ్స్ లో చికిత్స  నిజామాబాద్, ప్రజాతంత్ర :  నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేటకు చెందిన బదనపల్లి సాయన్న అనారోగ్య కారణాలతో గత పది నెలలకు పైగా ఖతార్ లోని హాస్పిటల్ లో కోమా స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం నిలకడగా అదేవిధంగా కొనసాగడంతో కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో పరిస్థితి ఏమైనా…

రాష్ట్ర సంప‌ద ప్ర‌జ‌ల కోస‌మే.. పాల‌కుల కోసం కాదు..

Bhatti vikramarka

తెలంగాణ అభివృద్ధి కోసం అహ‌ర్నిశ‌లు కృషి వ‌స‌తి గృహాల్లోని విద్యార్థుల‌కు మెస్ చార్జీలు పెంపు హుజూర్‌న‌గర్ బ‌హిరంగ స‌భ‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుజూర్ న‌గ‌ర్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 3: అద్భుతమైన తెలంగాణను ఆవిష్కరించుకోవాలనే ల‌క్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు యావ‌త్‌ మంత్రి మండలి రోజుకు 18 గంటల పాటు పనిచేస్తోంద‌ని…

వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తాం..

Ponguleti Srinivas Reddy

రాబోయే 30ఏళ్లకు సరిపడా అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్, ప్ర‌జాతంత్ర, నవంబర్ 3: వరంగల్ మహా నగరాన్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు రెవెన్యూ, హౌసింగ్ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం మంత్రి పొంగులేటి..  నగర మేయర్…

ఛత్తీస్‌ఘడ్, సుక్మా జిల్లాలో బద్రతా బలగాల పై మావోయిస్టుల మెరుపు దాడి..

Maoists attack on army forces in Chhattisgarh

 భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 03 : ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుప్మా జిల్లాలో ని జాగరగుండ వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న సైనికులపై మావోయిస్టులు మరణాయుధాలతో విరుచుకుపడ్డారు.. గాయపడిన సైనికులు కరటం దేవా, సోధి కన్నగా పోలీసులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లను ప్రధమ చికిత్స కోసం జాగురుగుండ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. సుక్మా…

కొత్త వోటర్లు పేర్లు నమోదు చేసుకోవాలి

 ఈనెల 9, 10 తేదీలతో స్పెషల్ డ్రైవ్.. ఈనెల 28వ తేదీ తుది గడువు రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం వోటర్ల సంఖ్య 3,34,26,323 కోట్లు 8.01 లక్షల నుండి 10.03 లక్షలకు పెరిగిన యువ వోటర్ల సంఖ్య eci.gov.inవెబ్సైట్ ద్వారా జాబితాలో తమ పేర్లు తెలుసుకోవచ్చు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో వోటర్లుగా చేరేందుకు…

ఎన్ని అక్ర‌మ కేసులు పెట్టినా వెనుక‌డుగు వేయం..

ప్రతిపక్షం గొంతు నొక్కడమేనా ప్రజాపాలన? శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌తదితరులపై కేసులు దారుణం ప్రభుత్వ తీరుపై మండిపడిన‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ‌ప్రజాపాలన అంటే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా అని సిద్దిపేట బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులకు కేసులు కొత్త కాదని, ఎన్ని బెదిరింపులకు…

త‌ల తాక‌ట్టు పెట్టైనా ఇందిర‌మ్మ ఇళ్లు పూర్తిచేస్తాం..

ఇండ్ల నిర్మాణం ప్ర‌భుత్వానికి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం ఈనెల 5, 6 తేదీల నుంచి ల‌బ్దిదారుల ఎంపిక‌ మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి చిట్ చాట్ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి కాస్త ఇబ్బందిక‌రంగా ఉన్నా కూడా త‌ల తాక‌ట్టు పెట్టైనా స‌రే ఇందిర‌మ్మ ఇళ్లు పూర్తి చేసి తీరుతామ‌ని, ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం త‌మ ప్ర‌భుత్వానికి ఎంతో…

ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా కార్తీక మాసోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌

డిసెంబర్ ఒక‌టి వరకు వైభవంగా దీపోత్సవ వేడుకలు మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప‌సుపు కుంకుమ‌, ప్ర‌మిద‌లు.. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్తీక మాసంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరివేసేలా దేవాదాయ శాఖ ‘సామూహిక కార్తీకమాస దీపోత్సవ వేడుకలు’ వైభవోపేతంగా నిర్వహిస్తుంద‌ని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. 2…