Tag #Landslides #felt on the road #13 killed

రహదారిపై విరిగిపడ్డ కొండచరియలు

– కారుపై పడడంతో 13 మంది దుర్మరణం సిమ్లా, జూలై 24: హిమాచల్‌ ‌ప్రదేశ్‌లోని చంబా జిల్లా గిరిజన ప్రాంతం పాంగిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిలాడ్‌-ఉదయ్‌పూర్‌ ‌రహదారిపై కడు నాలా సమీపంలో వెళ్తున్న టాటా సుమో వాహనంపై అకస్మాత్తుగా కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీగా మట్టితో వాహనం పూర్తిగా కూరుకుపోవడంతో అక్కడికక్కడే 13 మంది…