భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలి

– వచ్చే మార్చి నాటికి మూడు విడతల్లో పూర్తి చేయాలి – సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి – కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి ఖమ్మం/హైదరాబాద్, ప్రజాతంత్ర,.. జూలై 11 : భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రెవెన్యూ, గృహ…
