ధరణి పోర్టల్తో భూ అక్రమాలు

– సమగ్ర దర్యాప్తు దిశగా చర్యలు – ‘సిట్’ వేసే ప్రభుత్వ యోచన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: ధరణి పోర్టల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. భూ రికార్డులు, రిజిస్ట్రేన్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం విజిలెన్స్…
