ఉమ్మడి వరంగల్ జిల్లాను పట్టించుకునేవారు కరువు

– స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం వరంగల్, ప్రజాతంత్ర, జూలై 8: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజా సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి…
