Tag ktr

బండి సంజయ్‌ అజ్ఞాని…తెలివిలేని దద్దమ్మ

తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తెలివిలేని దద్దమ్మ అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్‌ ‌తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని, అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితమనే తెలిపారు. కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న బండి సంజయ్‌…

మోడీపై తెలంగాణ నుంచే తిరుగుబాటు రావొచ్చు

అంబేడ్కర్‌ది కాదు.. దేశంలో నడుస్తుంది మోడీ రాజ్యాంగమే రాష్ట్రాల హక్కులను హరిస్తున్న మోడీ తెలంగాణకు రూపాయి ఎక్కువిచ్చామని నిరూపిస్తే ఇక్కడే రాజీనామా చేస్తా ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థల ఉసిగొలుపు దిల్లీలో మీడియా సమావేశంలో మంత్రి కెటిఆర్‌ ‌ఫైర్‌ ‌రాజ్యాంగ పరిరక్షణ కొరకే యశ్వంత్‌ ‌సిన్హాకు మద్దతని స్పష్టం న్యూ దిల్లీ, జూన్‌ 27 :…

త్వరలోనే కొత్త పెన్షన్లు.. రేషన్‌ ‌కార్డులు

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్‌కార్డులు జారీ చేయనున్నుట్లు మంత్రి కెటిఆర్‌ ‌ప్రకటించారు. మంగళవారం నగర పరిధిలో కైతలాపూర్‌ ‌ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ..ఇప్పటి వరకు మంచినీటి సదుపాయం, రోడ్లు, కరెంటు, పార్కులు, వైకుంఠధామాలు బాగు చేసుకున్నామని, బస్తీల్లో…

కేటీఆర్ హద్దు మీరి మాట్లాడుతున్నారు..!

తెలంగాణ రాష్ట్రంలో బిజేపి బుల్డోజర్స్ వస్తాయనే భయం.. కేంద్ర మంత్రిగా కేసీఆర్ యూపీఎ హయాంలో తెలంగాణకు ఏం తెచ్చారో కేటీఆర్ చెప్పాలి..: ఎంపి జీవీఎల్ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: తెలంగాణ, ఏపిలో బీజేపీ విజయబావుటా ఎగరవేయటం ఖాయం. .బీజేపీ బుల్డోజర్‌ వస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదనే కారణంగానే రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రధాని…

తెలంగాణలో ఫార్మారంగానికి పెద్దపీట

లైఫ్‌సైన్సెస్‌ ‌రంగంలో పురోగమిస్తున్న హైదరాబాద్‌ ‌తన విదేశీ పర్యటనలో భాగంగా ప్రముఖ ఫార్మ కంపెనీలతో మంత్రి కెటిఆర్‌ ‌చర్చలు విద్యాయజ్ఞంలోభాగస్వాములు కండి : ఎన్నారైలుకు మంత్రి కెటిఆర్‌ ‌పిలుపు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 26 : తెలంగాణలో ఫార్మరంగానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి •టిఆర్‌ అన్నారు. ఫార్మా హబ్‌గా హైదరాబాద్‌ ‌మారిందన్నారు. అనేక వసతులు కల్పించినట్లు…

కరీంనగర్‌ అభివృద్దికి 600కోట్ల నిధులు

సిఎం కెసిఆర్‌ అడగ్గానే నిధులు ఇచ్చారు ప్రశంసించిన మంత్రి గంగుల కమలాకర్‌ కరీంనగరానికి 600 కోట్లు నిధులు ఇచ్చినందుకు కేసీఆర్‌, ‌కేటీఆర్‌లకు రుణపడి ఉంటామని మంత్రి గంగుల కమలాకర్‌ ‌తెలిపారు. ఒకప్పుడు వేరే ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక్క కోటి రూపాయలు నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదని, తెలంగాణ వచ్చాక కరీంనగర్‌లో అభివృద్ధి పనులు శరవేగంగా…

కరీంనగర్‌కు నయాపైసా పనిచేయని బండి

కనీసం ఓ గుడి కూడా తీసుకుని రాలేదు నన్ను అడిగేతి వేయిపనులు చెబుతా బండి ఒక్క పనైనా చేసాడేమో చెప్పాలి మూడేండ్లయినా మూడు కోట్ల పనులు లేవు కరీంనగర్‌లో వివిధ అభివృద్ది పనులకు కెటిఆర్‌ ‌శంకుస్థాపన బండి లక్ష్యంగా విమర్శలు గుప్పించిన మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ ‌నిప్పులు చెరిగారు.…

తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు..

కేటీఆర్ ప్రగతి భవన్ రోడ్లెందుకు మూసివేశారు…?: ఎంపీ అర్వింద్ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,మార్చి 17: హైకోర్టు ఆదేశించినా బిజేపి ఎమ్మెల్యేలను అసెంబ్లీలో రానివ్వలేదని, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూని అయిందని ఎంపి ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈటెల రాజేందర్ గెలుపును కేసిఆర్ జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. వెయ్యి కోట్ల నల్లధనం, నాలుగు వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చినా హుజురాబాద్…